సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హగ్గులు, కిస్సులు వంటి సన్నివేశాలు సర్వసాధారణం. ఏదైనా ఈవెంట్ లో కలిసిన సెలబ్రిటీలు ఈ విధంగా పలకరించుకోవడం సర్వసాధారణం. కానీ ఇలాంటి ఆహ్వానం మాత్రం బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అయిన షారుక్ ఖాన్ ప్రియాంక జీవితంలో ఒక చేదు అనుభవంగా మిగిలి పోయాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ లో షారుక్ ఖాన్ కాజోల్ జంట ఎంతో పాపులర్ అయింది. తెరపై ప్రేమికులుగా కనిపించిన ఈ జంట తెర వెనక మంచి స్నేహితులుగా ఇప్పటికీ ఎంతో మంచి స్నేహ బంధంతో కొనసాగుతున్నారు.
ప్రియాంక చోప్రా, షారుఖాన్ తెరపై కనిపించింది కేవలం రెండు సినిమాలలో మాత్రమే అయినప్పటికీ నిజజీవితంలో ప్రేమను పెంచుకున్నారు. కలకాలం ఆ ప్రేమ వారి జీవితంలో మిగిలిపోవాలని భావించారు. అయితే షారుక్ ఖాన్ జీవితంలోకి గౌరీ ఖాన్ రాకుంటే షారుక్ ప్రియాంక జీవితం ఒకటిగా ఉండేది. అయితే అప్పటికే పెళ్లి అయిన షారుక్ ఖాన్ పై పుట్టిన ప్రేమ కాస్త బ్రేక్ అప్ కి దారితీసింది.
షారుక్, ప్రియాంక కలిసి నటించక ముందు మంచి స్నేహితులుగా ఉండేవారు. పార్టీలలో కలిసిన వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది.ఆమె నవ్వు, లౌక్యంలేని ప్రవర్తన షారూఖ్ను ఆకర్షించింది.. ఇష్టపడేలా చేసింది. తనతో గడపడం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునే వారు కాదు. ఏదైనా ఫంక్షన్లు, ఈవెంట్ లు జరిగినప్పుడు నిర్వాహకులకు ప్రియాంకను ఆహ్వానించాలని నిర్వాహకులకు చెప్పేవారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఈ క్రమంలోనే ఒకసారి కరణ్ జోహార్ బర్త్డేకూ ప్రియాంకని ఆహ్వానించమని కరణ్ను బలవంతపెట్టాడు షారుఖ్. స్నేహితుడిని బాధ పెట్టడం ఇష్టం లేక తన పుట్టిన రోజు వేడుకలకు ప్రియాంకను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పార్టీకి వచ్చిన ప్రియాంకను బుగ్గమీద ముద్దు పెట్టి షారుక్ ప్రియాంకను పార్టీకి ఆహ్వానించాడు. ఆ సమయంలో షారుక్ వ్యవహారం కరణ్ కి నచ్చలేదు, గౌరీకి మింగుడు పడలేదు. దీంతో గౌరీ షారుక్ ఖాన్ కు ఎంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనతో ఇకపై ఎప్పుడు కలిసిన, తనతో సినిమాలు చేసిన తను విడాకులు ఇచ్చేస్తానని బెదిరించడంతో షారుక్ ఖాన్ తన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రియాంకతో ఏర్పడిన బంధానికి బ్రేక్ అప్ చెప్పుకున్నాడు. ఈ విధంగా తన భార్య వార్నింగ్ ద్వారా వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం విడిపోయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…