టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ అందుకు తగ్గట్టుగానే ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో అసలు వివాదం తలెత్తేది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించారు.
పొలిటికల్ ఎంట్రీ పై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాకు నేను సేవ చేసుకోవడానికి సమయం లేదు. ఇక ప్రజలకు ఏం సేవ చేస్తా.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే రాజకీయాలలోకి రావాలి. కాని ప్రస్తుతం చాలామంది వారి పలుకుబడి కోసమే రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ అంటూ మాటలు చెబుతున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
ప్రస్తుతం రాంగోపాల్ వర్మ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ తన గురించి చెప్పారా లేక మరెవరైనా ఉద్దేశించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అనేది తెలియక మరోసారి నెటిజన్లు సతమతమవుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…