మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్మీ వాచ్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 1.4 ఇంచుల టచ్ కలర్ ఎల్సీడీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. 200కు పైగా వాచ్ ఫేసెస్ ఇందులో లభిస్తున్నాయి. 24 గంటలూ హార్ట్ రేట్ను తెలుసుకోవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. 11 రకాల స్పోర్ట్స్ మోడ్స్, జీపీఎస్కు సపోర్ట్ ఇందులో లభిస్తున్నాయి.
రెడ్మీ వాచ్ బ్లాక్, బ్లూ, ఐవరీ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రూ.3,999 ధరకు ఈ వాచ్ను ఫ్లిప్కార్ట్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్లలో మే 25వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…