మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్మీ వాచ్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 1.4 ఇంచుల టచ్ కలర్ ఎల్సీడీ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. 200కు పైగా వాచ్ ఫేసెస్ ఇందులో లభిస్తున్నాయి. 24 గంటలూ హార్ట్ రేట్ను తెలుసుకోవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. 11 రకాల స్పోర్ట్స్ మోడ్స్, జీపీఎస్కు సపోర్ట్ ఇందులో లభిస్తున్నాయి.
రెడ్మీ వాచ్ బ్లాక్, బ్లూ, ఐవరీ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రూ.3,999 ధరకు ఈ వాచ్ను ఫ్లిప్కార్ట్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్లలో మే 25వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం యుఫోరియా గ్రాండ్ రిలీజ్ ప్రెస్మీట్లో నటి భూమిక చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని…
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…