యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం కియారా అద్వాని, రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకు తెలిసిన సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – శివ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా నటించనుందా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “భరత్ అనే నేను” సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో కూడా కియారాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ “ఆచార్య”సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్-శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే దర్శకుడు ఒకవైపు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు స్క్రిప్టుకు సరైన మెరుగులు దిద్దుతున్నారు. ఇకపోతే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…