యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం కియారా అద్వాని, రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకు తెలిసిన సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – శివ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా నటించనుందా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “భరత్ అనే నేను” సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో కూడా కియారాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ “ఆచార్య”సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్-శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే దర్శకుడు ఒకవైపు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు స్క్రిప్టుకు సరైన మెరుగులు దిద్దుతున్నారు. ఇకపోతే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…