యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం కియారా అద్వాని, రష్మికను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకు తెలిసిన సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – శివ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా నటించనుందా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “భరత్ అనే నేను” సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కె ఈ సినిమాలో కూడా కియారాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ “ఆచార్య”సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్-శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే దర్శకుడు ఒకవైపు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉండటమే కాకుండా మరో వైపు స్క్రిప్టుకు సరైన మెరుగులు దిద్దుతున్నారు. ఇకపోతే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…