సూపర్ స్టార్ మహేష్ బాబు హోలీ పండుగ సందర్భంగా తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలే సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్లో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా హోలీ పండుగ సందర్భంగా మహేష్ ట్విట్వర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.
అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అందరం బాధ్యతగా ఉంటూ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాం. ఈ హోలీ మీకు ప్రియమైన వారి నుంచి మరింత ప్రేమను అందించాలి.. అని మహేష్ అన్నాడు.
కాగా సర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది. ఇక ఇటీవలే మహేష్ కు చెందిన మహర్షి మూవీకి 2 నేషనల్ ఫిలిం అవార్డులు లభించాయి. దీంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్కారు వారి పాట మూవీ తదుపరి షెడ్యూల్ గురించి ఎప్పుడు వార్త చెబుతారా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…