యువ కథానాయకుడు యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలి భాగానికి జాతీయస్థాయిలో మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కెజిఎఫ్ 2 దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో యువతరాన్ని ఉర్రూతలూలించేలా ఓ ప్రత్యేక పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక పాటలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు యువ నాయిక నోరా ఫతేహి పేరు కూడా వినబడుతుంది.
గతంలో జాక్వెలిన్ హౌస్ఫుల్, భాగీ-2, సాహో వంటిసినిమాలలో ప్రత్యేక పాటలో నటించడంతో బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కూడా ఈమెకు మంచి ఆదరణ లభించింది. కేజిఎఫ్ మొదటి భాగంలో ప్రత్యేక పాటలో తమన్నా, హిందీ వెర్షన్ లో మౌని రాయ్ నటించారు.అయితే సీక్వెల్ చిత్రంలో కూడా ప్రత్యేక పాటలో ఇద్దరు నాయకులతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…