ప్రస్తుతం కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది.దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే కరోనా లక్షణాలు కనిపిస్తే జనాలు స్వచ్ఛందంగా క్వారంటైన్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీ వారికి ఎక్కువగా వ్యాపించింది.తాజాగా వకీల్ సాబ్ చిత్రబృందం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడ్డారు ఇప్పుడు ఈ మహమ్మారి వెండితెర నుంచి బుల్లితెరవైపు వ్యాపించింది.
జబర్దస్త్ కామెడీ షో లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వర్ష తాజాగా కరోనా బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడినట్లుగా స్వయంగా వర్ష లైవ్ ద్వారా తెలియజేశారు. వర్ష లైవ్ లో మాట్లాడుతూ.. రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా. దీంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో లైవ్ లోకి వచ్చి కొన్ని సూచనలను తెలియజేశారు.
ప్రస్తుతం వర్ష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎంతో దారుణంగా మారిపోయాయి. ఇక్కడ జరుగుతుండేది ఎవరికీ తెలియదు వీటిని చూస్తే భయపడతారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారిని ఇలా ప్యాక్ చేసి అలా పడేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలని ఈ జబర్దస్త్ భామ తెలిపింది.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…