ఇటు తెలుగులోనే కాదు అటు హిందీలోనూ కియారా అద్వానీ ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అందులో భాగంగానే హిందీలో ఆమె నటించిన షేర్షా మూవీ ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ సందర్బంగా కియారా తెలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో సందడి చేసింది.
ఈ మూవీలో కియారా డింపుల్ కీమా పాత్రలో నటిస్తోంది. సిద్ధార్థ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను పోషిస్తున్నాడు. కరణ్ జోహార్ ఈ మూవీని తెరకెక్కించారు. మనీషీ కి చెందిన ప్రేమ్యా బ్రాండ్ చీరను కియారా ధరించింది. అది ఐవరీ వైట్ శారీ. దాని ధర రూ.66వేలు.
కియారా అద్వానా ఎయిర్పోర్టు లుక్స్లోనే కాదు రెడ్ కార్పెట్స్లోనూ అందంగా కనిపించడంలో ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక కియారా అద్వానీ త్వరలో భూల్ భులయ్యా 2 అనే మూవీలో కనిపించనుంది. ఆమె చివరిగా ఇండో కి జవానీ అనే మూవీలో నటించింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…