ఇటు తెలుగులోనే కాదు అటు హిందీలోనూ కియారా అద్వానీ ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అందులో భాగంగానే హిందీలో ఆమె నటించిన షేర్షా మూవీ ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ సందర్బంగా కియారా తెలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో సందడి చేసింది.
ఈ మూవీలో కియారా డింపుల్ కీమా పాత్రలో నటిస్తోంది. సిద్ధార్థ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను పోషిస్తున్నాడు. కరణ్ జోహార్ ఈ మూవీని తెరకెక్కించారు. మనీషీ కి చెందిన ప్రేమ్యా బ్రాండ్ చీరను కియారా ధరించింది. అది ఐవరీ వైట్ శారీ. దాని ధర రూ.66వేలు.
కియారా అద్వానా ఎయిర్పోర్టు లుక్స్లోనే కాదు రెడ్ కార్పెట్స్లోనూ అందంగా కనిపించడంలో ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక కియారా అద్వానీ త్వరలో భూల్ భులయ్యా 2 అనే మూవీలో కనిపించనుంది. ఆమె చివరిగా ఇండో కి జవానీ అనే మూవీలో నటించింది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…