టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారని తెలియడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మధ్య కాలంలోనే తన భార్య ఉపాసనతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారని తెలియడంతో ఈ విషయం పలు చర్చలకు కారణమవుతోంది. అయితే ఉన్నపళంగా రామ్ చరణ్ ఈ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అతని దృష్టి ముంబైపై ఎందుకు పడింది అని ఫిలింనగర్ లో పెద్ద ఎత్తున గుసగుసలు వినబడుతున్నాయి.
రామ్ చరణ్ ముంబైలో బంగ్లా కొనడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. నటీనటులు షూటింగ్ల నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే వారు అక్కడ స్టే చేయాలంటే తప్పనిసరిగా హోటల్ వెతుక్కోవాలి. ఈ నేపథ్యంలోనే తరచు రామ్ చరణ్ ముంబై షూటింగ్ లకు వెళ్లి రావడంతో అక్కడ హోటల్ లో బస చేయడం కంటే తనకోసం ఒక ఇల్లు కొనాలనే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇళ్లను కొనుగోలు చేస్తే తనకు ముంబై వెళ్ళినప్పుడు హోటల్లో వెతుక్కుని బాధ తప్పుతుందని ఆ సమస్య కారణంగానే ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ఇంటి విషయానికి వస్తే ముంబైలో బీచ్ ఫేసింగ్ తో ఎంతో విలాసవంతంగా ఉందని,చరణ్ ఫ్యామిలీతో సహా ముంబై వెళ్లి ఎన్ని రోజులైనా అక్కడ స్టే చేసే విధంగా ఉండేలా ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…