ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామరస్ పాత్ర ద్వారా కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నటిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటంటే.. ఈ బ్యూటీ గత నెల 11వ తేదీన పెద్దపల్లి పట్టణంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. ఈ క్రమంలోనే ఈ మాల్ ప్రారంభోత్సవానికి పాయల్ వస్తుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె కరోనా నిబంధనలను పాటించడం లేదని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
షాపింగ్ మాల్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ మాస్కు ధరించకుండా, కరోనా నిబంధనలను ఉల్లంఘించిందని ఈ హీరోయిన్ పై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నటి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని పాయల్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…