టాలీవుడ్ ఇండస్ట్రీలో “చలో” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై వరుస సినిమాలతో దూసుకుపోతూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్లతో బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతూ అభిమానులను సందడి చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించారు. ఈ జోడికి ఎంత పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓ అభిమాని విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తారా? అని అడగడంతో అందుకు రష్మిక ఆ ప్రశ్నను విజయ్ ని అడగండి అంటూ సమాధానం చెప్పారు.
ఒకవేళ ఎవరైనా దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా విజయ్ తో కలిసి నటిస్తానని, చెప్పడంతో మరోసారి ఈ జోడి తెరపై కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…