టాలీవుడ్ ఇండస్ట్రీలో “చలో” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై వరుస సినిమాలతో దూసుకుపోతూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్లతో బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతూ అభిమానులను సందడి చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించారు. ఈ జోడికి ఎంత పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓ అభిమాని విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తారా? అని అడగడంతో అందుకు రష్మిక ఆ ప్రశ్నను విజయ్ ని అడగండి అంటూ సమాధానం చెప్పారు.
ఒకవేళ ఎవరైనా దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా విజయ్ తో కలిసి నటిస్తానని, చెప్పడంతో మరోసారి ఈ జోడి తెరపై కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…