వార్తలు

వామ్మో.. ఈ ప్రాంతంలో బూతులు మాట్లాడితే ఇక అంతే!

సాధారణంగా మన ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా బూతులు మాట్లాడటం మనం చూస్తుంటాము. మన వారికి బూతులు మాట్లాడటం అంటే ఒక సరదా. నలుగురు అబ్బాయిలు…

Wednesday, 30 June 2021, 3:03 PM

రైలు చివ‌రి బోగీ వెనుక X అనే సింబ‌ల్ ఎందుకు ఉంటుందో తెలుసా ?

రైలు ప్ర‌యాణం అంటే దాదాపుగా ఎవ‌రికైనా స‌రే అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే చాలా మందికి వాంతులు అవుతాయి. కానీ రైలు ప్ర‌యాణం…

Wednesday, 30 June 2021, 2:16 PM

“తెరాస నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌ల్పిస్తాం”

సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయింద‌ని, రాష్ట్రానికి విముక్తి క‌ల్పించేందుకు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర నూత‌న పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్ర‌భుత్వం అధికారాన్ని…

Wednesday, 30 June 2021, 12:05 PM

రుచికరమైన యాపిల్ బర్ఫీ తయారు చేయండిలా

ఎంతో రుచికరమైన యాపిల్ బర్ఫీ తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ యాపిల్ బర్ఫీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన యాపిల్ బర్ఫీ…

Wednesday, 30 June 2021, 8:55 AM

ఆంధ్ర స్పెషల్.. కంది పప్పుపొడి ఒక్కసారి తింటే అస్సలు వదలరు..

మనం ఎన్ని వంటకాలు చేసిన అందులో కొన్ని వంటకాలు లేకపోతే ఆ వంటకాలు రుచి ఉండదు. అలాంటి వాటిలో ఆంధ్ర స్పెషల్ కంది పప్పు పొడి ఒకటి…

Tuesday, 29 June 2021, 8:30 PM

ఇల్లు లేదా ఆఫీస్‌లో ప‌టిక‌ను ఇలా ఉంచండి.. స‌మ‌స్య‌లు పోతాయి..!

ఆయుర్వేదంలో ప‌టిక‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే వాస్తు ప‌రంగా కూడా ప‌టిక‌కు ప్రాధాన్యం ఉంది. దీన్ని ప‌లు…

Tuesday, 29 June 2021, 8:28 PM

ఆకుపచ్చ బంగారం.. చింత చిగురు..

ఏ రుతువులో లభించే పండ్లు, కూరలను ఆ రుతువులో తీసుకోవడం ఆరోగ్యకరం. ఈ సీజన్‌లో విరివిగా లభించే చింత చిగురును తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.…

Tuesday, 29 June 2021, 8:22 PM

ఏపీలో ఖాళీగా ఉన్న 3,211 గ్రామ, వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు.. జిల్లాల వారిగా వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3,211 గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే…

Tuesday, 29 June 2021, 8:09 PM

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఇంటి వ‌ద్దే న‌గ‌దు తీసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే దాదాపుగా అన్ని బ్యాంకులు వీలైనంత వ‌ర‌కు అన్ని లావాదేవీల‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎస్‌బీఐ త‌న వినియోగ‌దారుల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని అందించేందుకు…

Tuesday, 29 June 2021, 6:58 PM

కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు రూ.2.5 లక్షలు.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం..

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో వ్యాపించి తీవ్ర ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు…

Tuesday, 29 June 2021, 5:40 PM