ఆయుర్వేదంలో పటికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వాస్తు పరంగా కూడా పటికకు ప్రాధాన్యం ఉంది. దీన్ని పలు చోట్లలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు పోతాయి.
సాధారణంగా చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు అయితే వాస్తు దోషాల వల్లే ఏర్పడుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల పటికను ఇంట్లో లేదా ఆఫీస్లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. సమస్యల నుంచి బయట పడతారు.
ఇంట్లో సంతోషం అస్సలు లేని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ విధంగా పటికను ఇంట్లో ఉంచడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ధనం సిద్ధిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…