ఆయుర్వేదంలో పటికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వాస్తు పరంగా కూడా పటికకు ప్రాధాన్యం ఉంది. దీన్ని పలు చోట్లలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు పోతాయి.
సాధారణంగా చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు అయితే వాస్తు దోషాల వల్లే ఏర్పడుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల పటికను ఇంట్లో లేదా ఆఫీస్లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. సమస్యల నుంచి బయట పడతారు.
ఇంట్లో సంతోషం అస్సలు లేని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ విధంగా పటికను ఇంట్లో ఉంచడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ధనం సిద్ధిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…