ఆయుర్వేదంలో పటికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వాస్తు పరంగా కూడా పటికకు ప్రాధాన్యం ఉంది. దీన్ని పలు చోట్లలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు పోతాయి.
సాధారణంగా చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు అయితే వాస్తు దోషాల వల్లే ఏర్పడుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల పటికను ఇంట్లో లేదా ఆఫీస్లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. సమస్యల నుంచి బయట పడతారు.
ఇంట్లో సంతోషం అస్సలు లేని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ విధంగా పటికను ఇంట్లో ఉంచడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ధనం సిద్ధిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…