సాధారణంగా మన ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా బూతులు మాట్లాడటం మనం చూస్తుంటాము. మన వారికి బూతులు మాట్లాడటం అంటే ఒక సరదా. నలుగురు అబ్బాయిలు ఒక చోట కలిసారు అంటే అక్కడ ఉండే వారు వారి మాటలను భరించలేక చెవులు మూసుకోవాల్సిందే. కానీ అమెరికాలోని ఈ ప్రాంతంలో మాత్రం బూతులు మాట్లాడితే వారు అస్సలు సహించరు… అక్కడికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు బుద్ధిమంతులు కావాల్సిందే.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ‘యుటా’ ఎంతో ప్రత్యేకమైనది. ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే ‘యుటా’ లో సాల్ట్ లేక్తో పాటు అర్చిస్ నేషనల్ పార్క్, కెన్యోన్లాండ్స్ నేషనల్ పార్క్, జియన్ నేషనల్ పార్క్ వంటి సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ప్రసిద్ధిచెందినవి. నిత్యం ఎంతో మంది పర్యాటకుల వచ్చే ఈ ప్రాంతంలో ఎవరూ కూడా బూతులు మాట్లాడకూడదు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎంతో బుద్ధిమంతులుగా ఉండాలి.
ఈ ప్రాంతంలో సంచరించే పర్యాటకుల పొరపాటున కూడా నోరు జారితే అక్కడివారు మీరు అలా మాట్లాడకూడదు…. దయచేసి మర్యాదగా మాట్లాడండి అంటూ అక్కడి ప్రజలు పర్యాటకులకు హితోపదేశం చేస్తారు.అందుకే ఈ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఆచితూచి మాట్లాడటం చేస్తుంటారు. ఇక్కడ నివసించే ప్రజలకు సేవా దృక్పథం ఎక్కువ. వీరికి వచ్చే జీతాలలో సగభాగం విరాళాలు గాను, సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంటారు. అదే విధంగా ఇక్కడ నివసించే వారిలో పురుషుల శాతం అధికంగా ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఈ ప్రాంత వాసులు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఈ ప్రాంతం ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…