వార్తలు

దారుణం.. వివాహేత‌ర సంబంధాల‌కు అడ్డు వ‌స్తుంద‌ని.. క‌న్న కూతుర్ని గొంతు నులిమి చంపేసిన క‌సాయి త‌ల్లి..

సృష్టిలో త‌ల్లి అంటే అంద‌రికీ ఎంతో గౌర‌వం ఉంటుంది. పిల్ల‌లు ఎన్ని త‌ప్పులు చేసినా త‌ల్లి దృష్టిలో వారు మంచివారుగానే ఉంటారు. అంటే.. త‌ల్లిప్రేమ అలా ఉంటుంద‌ని…

Sunday, 12 September 2021, 1:20 PM

కూతురి ఇంటికి వెళ్ళిన తల్లిదండ్రులు.. అత్తవారు రావడంతో ఆత్మహత్యకు పాల్పడిన నవ వరుడు..!

తన కూతురికి 4 నెలల క్రితం కట్న కానుకలు ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసి అత్తవారింటికి సాగనంపారు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే…

Saturday, 11 September 2021, 11:28 PM

రెండు తెలుగు రాష్ట్రాలలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

ఆంధ్ర ప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ…

Saturday, 11 September 2021, 11:24 PM

పోలీసులు ఉన్నార‌ని ధైర్యంతో ఉంటే వారే చోరీకి పాల్ప‌డ్డారు.. వీడియో వైర‌ల్‌..

సమాజంలో జరుగుతున్న దోపిడీలు, అరాచకాల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే వారి బాధ్యతలు మరిచి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీసులు…

Saturday, 11 September 2021, 11:20 PM

ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలి సోదరా.. అంటూ తేజ్ కోసం తారక్ ట్వీట్..!

మెగా హీరో సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి తేజ్ ప్రమాదానికి గురవడంతో వెంటనే పోలీసులు అతనిని దగ్గరలో…

Saturday, 11 September 2021, 8:56 PM

పరువు హత్య.. వ్యక్తిని ప్రేమిస్తుందంటూ చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన అన్న..

ప్రస్తుత తరుణంలో రోజు రోజుకూ ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పరువు కోసం ప్రజలు ఎంతో తాపత్రయ…

Saturday, 11 September 2021, 7:53 PM

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టి-షర్ట్‌లు వేసుకుని ఆఫీస్‌కు రావడం సరికాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్..

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ అనే జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ (కలెక్టర్‌) వినీత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్‌, టి-షర్ట్‌లు వేసుకుని ఆఫీసులకు రావడం…

Saturday, 11 September 2021, 5:56 PM

భార‌త్ 5వ టెస్టు మ్యాచ్ ఆడ‌లేద‌ని ఇంగ్లండ్ క్రికెట‌ర్ల ప్ర‌తీకారం.. ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్నారు..

మ‌రికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో ద‌శ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఫ్రాంచైజీల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ప‌లువురు ఇంగ్లండ్ క్రికెట‌ర్లు ఐపీఎల్‌లో ఆడ‌బోవ‌డం లేద‌ని తేల్చి చెప్పారు.…

Saturday, 11 September 2021, 5:25 PM

సాయి ధరమ్ తేజ్ వాడే బైక్ ఏంటి.. దాని ఖరీదు ఎంతో తెలుసా?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అధిక వేగంతో…

Saturday, 11 September 2021, 3:27 PM

నిద్ర లేవగానే ఇలా చేస్తే సంపద మీ వెంటే..!

సాధారణంగా చాలా మంది ప్రతి రోజూ ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఎదుగుదల ఉండదు. కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బులు అనవసరంగా ఖర్చుకావడం లేదా…

Saturday, 11 September 2021, 1:00 PM