ప్రస్తుత తరుణంలో రోజు రోజుకూ ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పరువు కోసం ప్రజలు ఎంతో తాపత్రయ పడుతున్నారు. ఇంటి పరువు పోతుంది అంటే సొంత వాళ్లను కూడా చంపడానికి వెనకాడటం లేదు. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు సైతం పరువు కోసం హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఇలాంటి పరువు హత్య ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్లోని మీరట్ సర్ధనా ప్రాంతంలో మృతురాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకొని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే తన మొదటి భర్త సంతానమైన ఆరీఫ్, సమ్రీన్ తన తండ్రి సంరక్షణలోనే పెరుగుతున్నారు. కాగా సమ్రీన్ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తితో ఎంతో చనువుగా మెలుగుతూ ఉండేది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆమె ప్రవర్తన మార్చుకోవాలంటూ ఆమెను గట్టిగా హెచ్చరించారు.
తమ కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి అతనితో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్న సమ్రీన్ పై ఆమె అన్న ఆరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిద్రపోతున్న ఆమెపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్వయంగా లొంగిపోయాడు. ఈ క్రమంలోనే అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…