వార్తా విశేషాలు

క‌రోనా 3, 4 వేవ్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది, జాగ్ర‌త్త‌: నితిన్ గ‌డ్క‌రీ

మహారాష్ట్రతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సజావుగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.…

Wednesday, 28 April 2021, 4:42 PM

మీ దగ్గర పాత 25 పైసల కాయిన్స్‌ ఉన్నాయా ? అయితే రూ.1.50 లక్షలు పొందవచ్చు..!

25 పైసల నాణేలను ప్రస్తుతం ఎవరూ వాడడం లేదు. కానీ ఒకప్పుడు ఒక పావలా పెడితే 5 బొంగులు వచ్చేవి. లేదా 5 నిమ్మబిళ్లలను కొనుక్కుని తినేవారు.…

Wednesday, 28 April 2021, 3:57 PM

మరో రాష్ట్రంలో లాక్‌డౌన్‌.. గోవాలో మే 3వ తేదీ వరకు అమలు..

కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే…

Wednesday, 28 April 2021, 3:39 PM

ఎస్‌బీఐలో 5000 జూనియ‌ర్ అసోసియేట్ ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేయండి..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న త‌మ బ్యాంకుకు చెందిన 18 స‌ర్కిళ్ల‌లో క్ల‌రిక‌ల్ క్యాడ‌ర్‌లో ఖాళీగా ఉన్న 5000 జూనియ‌ర్ అసోసియేట్…

Wednesday, 28 April 2021, 3:19 PM

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత రక్త దానం చేయవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే!

రక్తదానం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే ప్రస్తుతం రక్త దానం చేయాలంటే ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత రక్త దానం…

Wednesday, 28 April 2021, 2:25 PM

కరోనా భయం వెంటాడుతోందా? రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఇది ట్రై చేయాల్సింది!

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్…

Wednesday, 28 April 2021, 2:10 PM

శ్రీదేవి డ్రామా కంపెనీలో 60 ఏళ్ల ఆంటీలతో సుధీర్ రచ్చ రచ్చ!

సాధారణంగా బుల్లితెర పై మల్లెమాల సంస్థ నుంచి వచ్చే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలకు మంచి ఫాలోయింగ్ వుంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చినదే జబర్దస్త్ కామెడీ షో.ఈ…

Wednesday, 28 April 2021, 1:36 PM

పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి..

ఇంటి గుట్టు,లక్ష్మీ కళ్యాణం వంటి సీరియల్స్ లో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న చరిష్మా నాయుడు తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు…

Wednesday, 28 April 2021, 12:45 PM

భారీగా త‌గ్గిన బ్రాయిల‌ర్ చికెన్ ధ‌ర‌లు.. నాటుకోళ్లు, మ‌ట‌న్ ధ‌ర‌లు పైపైకి..

గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు చికెన్ ధ‌ర మార్కెట్‌లో కేజీకి రూ.270 వ‌ర‌కు ప‌లికిన విష‌యం విదిత‌మే. అయితే ప్ర‌స్తుతం చికెన్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. కిలో…

Wednesday, 28 April 2021, 12:37 PM

ఒప్పో నుంచి త‌క్కువ ధ‌ర‌కే కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో చూడండి..!

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో.. ఎ53ఎస్ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్…

Wednesday, 28 April 2021, 12:27 PM