సాధారణంగా మహిళలు తరచూ ఆలయాలను సందర్శించడం మనం చూస్తుంటాము. వారికి ఇష్ట దైవమైన రోజు ఉపవాసం ఉంటూ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు స్త్రీలు తమ వెంట వేటిని తీసుకువెళ్లాలి ? గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుడికి వెళ్లే స్త్రీలు ఎప్పుడూ కూడా పాశ్చాత్య దుస్తులలో కాకుండా సాంప్రదాయమైన లంగా వోణీ, చీరలను ధరించి మాత్రమే వెళ్లాలి. ఆలయానికి వెళ్ళేటప్పుడు మహిళలు తప్పనిసరిగా సింధూరం పెట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఆలయంలో ఇచ్చే కుంకుమను బొట్టు కింద, విభూదిని బొట్టుపైన పెట్టుకోవాలి.
వినాయకుడి గుడికి వెళ్లే మహిళలు ఆలయానికి వెళ్లేటప్పుడు తమ వెంట గరికను తీసుకొని వెళ్ళాలి. గరిక మాలను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. శివాలయానికి వెళ్ళే వారు బిల్వ పత్రాలు తీసుకొని శివుడికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు ఆలయాన్ని సందర్శించి వారు తులసి మాలతో వెళ్లాలి. ఆంజనేయుడి ఆలయానికి వెళ్లే వారు వెన్న తీసుకొని వెళ్లాలి. అమ్మవారి ఆలయానికి వెళ్లే వారు పసుపు, ఎరుపు పుష్పాలను వెంట తీసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…