మనలో కొందరు భోజనం చేసేముందు దేవుడికి ప్రార్థన చేస్తారు. భోజనానికి ముందు ప్రార్థన చేయడం అనేది అనేక వర్గాలకు చెందిన సంస్కృతుల్లో ఉంది. తమకు భోజనం ఇచ్చినందుకు దైవాన్ని ప్రార్థిస్తారు. ఎప్పటికీ అలాగే సహాయం చేయాలని కోరుకుని ఆ తరువాత భోజనం చేస్తారు. అయితే ఆ మహిళ మాత్రం తన పెంపుడు కుక్కలకు భోజనం పెడుతూ దైవ ప్రార్థన చేసింది. దీంతో ఆమె చేసిన ప్రార్థనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కుక్కలు ఎంతో కాలం నుంచి మనుషులకు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువులుగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాటిని మనుషులు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మనుషులు చెప్పే ప్రతి పనిని శునకాలు చేస్తాయి. ఆ మహిళ తన కుక్కలకు భోజనం పెడుతూ దైవ ప్రార్థన చేసింది. అంతసేపు ఆ కుక్కలు ఓపిగ్గా ఉన్నాయి. తరువాత ప్రార్థన అవగానే ఆమె చెప్పినట్లు అవి భోజనం చేశాయి.
కాగా ఆ వీడియోను ఆ మహిళకు చెందిన స్నేహితురాలు ట్విట్టర్ లో పోస్టు చేయగా అది వైరల్గా మారింది. ఇప్పటికే దాన్ని 24వేల మందికి పైగా వీక్షించారు. 1100కు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. చాలా మంది ఆ మహిళ చేసిన పనిని అభినందిస్తున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…