సాధారణంగా మనుషులకు ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ నోరు లేని మూగ జీవాలకు కూడా ఉంటాయి. అవి నోరు తెరిచి తమలో ఉన్న భావాలను బయటకు వ్యక్తపరిచ లేకపోయినా వాటి ద్వారా తన మనసులో ఉన్న భావాలను బయట పెడుతూ ఉంటాయి.ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో విషయాలను గురించి మనం వినే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో భన్వ్రీ దేవి అనే 90 ఎల్ల వృద్ధ మహిళ నివసిస్తోంది.అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె అనారోగ్యం బారిన పడటంతో మంచానికే పరిమితం అయింది. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో ఒక పెద్ద కొండెంగ ఆ వృద్ధురాలు పడుకున్న మంచం దగ్గరికి వచ్చింది. దానిని చూడగానే కొంత భయపడిన మహిళా తరువాత దాని చేష్టలకు ముగ్ధురాలైంది.
మంచం పై కూర్చున్న కొండెంగ ఎంతో ప్రేమతో ఆ వృద్ధురాలి ముఖంపై ప్రేమగా నిమిరింది.ఆ తర్వాత తన పొట్ట పై పడుకొని ప్రేమగా వృద్ధురాలిని ఆలింగనం చేసుకుంది. మొదట్లో కొండెంగను చూసి భయపడిన వృద్ధురాలు తర్వాత ప్రేమతో దాని తలపై నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ దేవుడే ఈ రూపంలో తన ఆరోగ్యం నయం చేయడానికి వచ్చాడని కామెంట్ చేస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…