మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పండు అయినా సరే దాని చెట్టుకు అదే కాస్తుంది. ఆ చెట్టుకు ఇతర పండ్లు పండవు. కానీ ఆ ప్రొఫెసర్ మాత్రం అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించి రికార్డు సృష్టించారు.
సైరాక్యూజ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాన్ అకెన్ ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించారు. అందుకు గాను ఆయనకు 9 ఏళ్లు పట్టింది. ఒక చెట్టుకు వివిధ రకాల చెట్లకు చెందిన కొమ్మలను ఆయన అంటు పెట్టారు. దీంతో ఆ చెట్టు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో దానికి ఇటీవలే 40 రకాలకు పైగా పండ్లు పండాయి.
ఆ చెట్టుకు ప్లమ్స్, పీచెస్, యాప్రికాట్స్, చెర్రీలు.. ఇలా 40 రకాలకు పైగా పండ్లు పండాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…