మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పండు అయినా సరే దాని చెట్టుకు అదే కాస్తుంది. ఆ చెట్టుకు ఇతర పండ్లు పండవు. కానీ ఆ ప్రొఫెసర్ మాత్రం అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించి రికార్డు సృష్టించారు.
సైరాక్యూజ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాన్ అకెన్ ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలకు పైగా పండ్ల వెరైటీలను పండించారు. అందుకు గాను ఆయనకు 9 ఏళ్లు పట్టింది. ఒక చెట్టుకు వివిధ రకాల చెట్లకు చెందిన కొమ్మలను ఆయన అంటు పెట్టారు. దీంతో ఆ చెట్టు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో దానికి ఇటీవలే 40 రకాలకు పైగా పండ్లు పండాయి.
ఆ చెట్టుకు ప్లమ్స్, పీచెస్, యాప్రికాట్స్, చెర్రీలు.. ఇలా 40 రకాలకు పైగా పండ్లు పండాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…