భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటితో 74 సంవత్సరాలు పూర్తి అయి 75 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకున్నారు.ఈ క్రమంలోనే దేశభక్తికి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉపయోగించినటువంటి పోస్టేజ్ స్టాంపులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే అప్పటి పోస్టేజ్ స్టాంపును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టును షేర్ చేస్తూ ఈ స్టాంపును మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా విడుదల చేశారని చెబుతూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటిలో విడుదల చేసిన ఈ స్టాంపులో మువెన్నల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ స్టాంపు పై1947 ఆగస్టు 15 అని రాసి ఉంది. అలాగే జై హింద్ అనే హిందీ అక్షరాలతో ఈ స్టాంపు పై రాసి ఉంది. ఈ స్టాంపులు 1947 నవంబర్ 21న విడుదల చేశారు. అప్పట్లో ఈ స్టాంపు విలువ మూడున్నర అణాలు దీనిని విదేశీయుల కోసం ఏర్పాటు చేశారు. ఇకపోతే 75 వ స్వాతంత్ర వేడుకలను చేయడం కోసం ఏర్పాట్లు అన్నిటిని అధికారులు పూర్తి చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…