క్రికెట్, సినిమా సెలబ్రిటీలు ఒకరినొకరు కలిస్తే నిజంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజే. తమ అభిమాన ప్లేయర్లు, నటులను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ సంబర పడిపోతుంటారు. ఇక తాజాగా అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కలిశాడు.
విజయ్ బీస్ట్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండగా ఆయనను ధోనీ కలిశాడు. గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉన్న గోకులం స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ధోనీ కూడా అక్కడే షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. త్వరలోనే రెండో దశ ఐపీఎల్ 2021 జరగనుంది. దీంతో ఓ యాడ్ చిత్రీకరణ కోసం ధోనీ చెన్నైలో ఉన్నాడు. అందులో భాగంగానే విజయ్ను ధోనీ కలిశాడు.
కాగా వారిద్దరూ కలిసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…