మన దేశంలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికితే అరెస్టు చేస్తారనే భయంతో విదేశాలకు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అతనే. అతను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా కరోనా నేపథ్యంలో నిత్యానందుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందని ఓ శిష్యుడు ఆ నిత్యానందుడిని అడిగాడట. దీంతో నిత్యానందుడు బదులిస్తూ తాను భారత్లో అడుగుపెడితో కరోనా మాయమవుతుందని చెప్పాడట. దీంతో మరోసారి నిత్యానందుడు వార్తల్లో నిలిచాడు.
అన్నట్లు గుర్తుంది కదా.. నిత్యానందుడు ఇప్పటికే క్విటోలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టాడు. తన దేశానికి ఓ పాస్పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. తమ దేశ పౌరసత్వం కావాలంటే విరాళాలు అందించాలని కోరుతున్నాడు. అయితే నిత్యానందుడు పైన తెలిపిన విధంగా అనడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు అతనిపై రక రకాల కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…