చాలా మంది ఇళ్లలో అక్వేరియంలు పెట్టి అందులో చేపలను పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవడం మంచిదే. అక్వేరియంలో చేపలు తిరుగుతుండడం వాస్తు ప్రకారం ఇంటికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇంట్లో ఉండే దుష్ప్రభావాలు పోతాయి. అందరికీ మంచే జరుగుతుంది.
అయితే అక్వేరియంలో సహజంగానే చాలా మంది గోల్డ్ ఫిష్ను పెంచుతుంటారు. ఇవి కూడా వాస్తు ప్రకారం మంచి చేస్తాయి. వీటితోపాటు అరోవానా (Arowana) అనే చేపలను కూడా పెంచవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అరోవానా చేపలను అక్వేరియంలో పెంచడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
అరోవానా చేపలను పెంచడం వల్ల ఇంట్లో ఏమైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే పోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంతోషం వెల్లివిరుస్తుంది. ధనం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
అయితే అరోవానా చేపలను అక్వేరియంలోనే పెంచాల్సిన పనిలేదు. వాటి బొమ్మలను తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ బొమ్మ నోట్లో పట్టే కరెన్సీ నాణెం ఒకదాన్ని పెట్టి దాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కున లేదా ఈశాన్యం దిక్కున ఉంచాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. అన్నీ శుభాలే కలుగుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…