టెలికాం సంస్థ రిలయన్స్ జియో అత్యంత చవక ధరకే జియో ఫోన్ నెక్ట్స్ పేరిట గూగుల్తో కలిసి ఓ స్మార్ట్ ఫోన్ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఆ ఫోన్ను వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నామని కూడా జియో గత నెలలో ప్రకటించింది. అయితే జియో ఫోన్ నెక్ట్స్ విడుదల ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని జియో తెలియజేసింది.
జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్లో ఉపయోగించే చిప్లకు గాను కొరత ఏర్పడిందని, అందువల్ల ఫోన్ లాంచింగ్ ను వాయిదా వేస్తున్నామని జియో ప్రకటించింది. వాస్తవానికి వినాయక చవితి రోజు ఈ ఫోన్ను లాంచ్ చేయాల్సి ఉందని, కానీ దీపావళి రోజు ఈ ఫోన్ను ఆవిష్కరిస్తామని తెలిపింది. అందువల్ల జియో ఫోన్ నెక్ట్స్ రావాలంటే దీపావళి వరకు వేచి చూడక తప్పదు.
ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లను అందించడంతోపాటు రెండు మోడల్స్ లో ఈ ఫోన్ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది. రూ.500, రూ.700 చెల్లించి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వాటి ధర రూ.5వేలు, రూ.7వేలుగా ఉంటాయని సమాచారం. ఈ క్రమంలోనే మిగిలిన మొత్తాన్ని సులభమైన నెలసరి వాయిదా పద్థతుల్లో చెల్లించే అవకాశాన్ని జియో కల్పిస్తుందని తెలుస్తోంది. అందువల్ల జియో ఫోన్ నెక్ట్స్ కోసం దీపావళి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…