Pigeon In Home : చాలామందికి, అనేక సందేహాలు ఉంటాయి. వాస్తు ప్రకారం ఏం చేస్తే మంచిది..? ఏం చేయకూడదు అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. పండితులు, ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ని చెప్పారు. వీటిని, చూసి, ఆచరిస్తే మనకి కూడా మంచి జరుగుతుంది. అయితే, కొంతమంది ఇళ్లల్లో పావురాలు గూడు కడుతూ ఉంటాయి. అయితే, వీళ్లకు సందేహం ఉంటుంది. పావురాలు ఇంట్లో గూడు కడితే మంచిదా..? కాదా..? పావురాలు ఇంట్లో గూడు కట్టడం వలన, ఎటువంటి ఫలితం ఉంటుంది అని. అప్పుడప్పుడు మనం గార్డెన్ లో వాటిలో పావురాలు తిరగడానికి చూస్తూ ఉంటాము.
పావురాలు రావడానికి చిన్న రంధ్రం వున్నా, అందులో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పావురాలు ఇంట్లోకి రావడానికి, కొంతమంది శుభం గా భావిస్తారు. కొంతమంది మాత్రం అశుభంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం, పావురాలు ఇంట్లోకి రాకూడదని చెప్తూ ఉంటారు. పావురాలు లక్ష్మీదేవికి భక్తులు. పావురం ఆనందం, శాంతికి చిహ్నం. పావురం ఇంట్లోకి రావడం అనేది సంతోషాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అయితే, పావురం ఇంట్లో గూడు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు.
పావురాలు ఇంట్లో గూడు కడితే, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలానే ఇతర సమస్యలు కూడా వస్తాయట. అందుకే పావురాన్ని ఇంట్లో గూడు పెట్టుకుని, ఇవ్వకుండా చూసుకోండి. పావురం ఇంట్లో గూడు కట్టుకోవడం వలన, కీడు జరుగుతుంది. పావురం ఇంట్లో కాని ఇంటి బాల్కనీ లేదంటే ఎక్కడైనా గూడు కట్టుకుంటే, సమస్యలు రాబోతున్నాయని దానికి అర్థం. మనశ్శాంతి ఉండదు.
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పావురాలు గూడు కట్టుకుని, అందులో గుడ్లు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు. అలా చేస్తే, నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పావురం గుడ్లు పెడితే, అవి పిల్లలుగా మారి అవి వెళ్లిపోయే వరకు ఆగాలి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…