Pigeon In Home : చాలామందికి, అనేక సందేహాలు ఉంటాయి. వాస్తు ప్రకారం ఏం చేస్తే మంచిది..? ఏం చేయకూడదు అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. పండితులు, ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ని చెప్పారు. వీటిని, చూసి, ఆచరిస్తే మనకి కూడా మంచి జరుగుతుంది. అయితే, కొంతమంది ఇళ్లల్లో పావురాలు గూడు కడుతూ ఉంటాయి. అయితే, వీళ్లకు సందేహం ఉంటుంది. పావురాలు ఇంట్లో గూడు కడితే మంచిదా..? కాదా..? పావురాలు ఇంట్లో గూడు కట్టడం వలన, ఎటువంటి ఫలితం ఉంటుంది అని. అప్పుడప్పుడు మనం గార్డెన్ లో వాటిలో పావురాలు తిరగడానికి చూస్తూ ఉంటాము.
పావురాలు రావడానికి చిన్న రంధ్రం వున్నా, అందులో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పావురాలు ఇంట్లోకి రావడానికి, కొంతమంది శుభం గా భావిస్తారు. కొంతమంది మాత్రం అశుభంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం, పావురాలు ఇంట్లోకి రాకూడదని చెప్తూ ఉంటారు. పావురాలు లక్ష్మీదేవికి భక్తులు. పావురం ఆనందం, శాంతికి చిహ్నం. పావురం ఇంట్లోకి రావడం అనేది సంతోషాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అయితే, పావురం ఇంట్లో గూడు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు.
పావురాలు ఇంట్లో గూడు కడితే, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలానే ఇతర సమస్యలు కూడా వస్తాయట. అందుకే పావురాన్ని ఇంట్లో గూడు పెట్టుకుని, ఇవ్వకుండా చూసుకోండి. పావురం ఇంట్లో గూడు కట్టుకోవడం వలన, కీడు జరుగుతుంది. పావురం ఇంట్లో కాని ఇంటి బాల్కనీ లేదంటే ఎక్కడైనా గూడు కట్టుకుంటే, సమస్యలు రాబోతున్నాయని దానికి అర్థం. మనశ్శాంతి ఉండదు.
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పావురాలు గూడు కట్టుకుని, అందులో గుడ్లు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు. అలా చేస్తే, నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పావురం గుడ్లు పెడితే, అవి పిల్లలుగా మారి అవి వెళ్లిపోయే వరకు ఆగాలి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…