సాధారణంగా ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుని ఆ ఇంటికి వారికి నచ్చిన రంగులను వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు ముదురు రంగులు వేయడం లేదా లేత రంగులు వేయడం చేస్తుంటారు. అయితే మన ఇంటికి వేసిన రంగుల ప్రభావం కూడా మనపై ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో ఉపయోగించే రంగుల ప్రభావం మనపై ఉండటం వల్ల మనకు మంచి, చెడులు జరుగుతాయని చెప్పవచ్చు.
మరి వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ రూమ్ లో ఏ విధమైనటువంటి రంగులు ఉండాలి.. డైనింగ్ రూమ్ లో ఎలాంటి మార్పులు చేయాలి అనే విషయానికి వస్తే.. మన ఇంట్లో అందరికీ ప్రత్యేక గదులు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తాము. డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా మాట్లాడుతూ కలిసి కూర్చుని భోజనం చేస్తాము. కనుక ఇక్కడ మనకు ప్రశాంతమైన వాతావరణం కల్పించే రంగులు ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
డైనింగ్ రూమ్ లో ప్రశాంతమైన వాతావరణం కలగాలంటే తప్పనిసరిగా ఆ రూంలో ముదురురంగులు కాకుండా లేత రంగులను వేయడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా లేత ఆకుపచ్చ, లేత గులాబీ రంగు, ఊదా రంగులు వేయటం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఇలాంటి లేత రంగులు వేసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…