మనం చేసే పాపాలు మన పిల్లలకి తగులుతాయి అని అంటారు. అలానే మన పూర్వీకులు చేసిన పాపాలు, మనకి తగులుతాయని చెప్పడాన్ని మనం వింటూ ఉంటాం. దాన్నే జాతకం లో పితృ శాపం అంటారు. స్త్రీ శాపం అని కూడా దీనికి పేరు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా అన్నప్పుడు నన్ను అడిగి కన్నావా ఇప్పుడు నువ్వే భరించాలి అని పెద్దల మీద అరుస్తూ ఉంటారు.
కానీ నిజానికి వాళ్లని మీరే ఎంచుకున్నారు. ఎవరు ఏ వంశం లో పుట్టాలో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. జీవుడు తన చేసిన కర్మ వల్లే రాబోయే జన్మ లో తల్లిదండ్రులని కుటుంబాన్ని ఎంచుకుంటారు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. రాబోయే తరాలకి అది సంక్రమిస్తుంది.
సర్పాలని చంపితే సర్ప శాపం తగులుతుంది. పితృదేవతలకి శ్రార్థం నిర్వహించకపోవడం వలన పితృ శాపం వస్తాయి. ఇలాంటివి జరిగినప్పుడు జీవితం లో ఎదుగుదల ఉండదు. ఉద్యోగాలు ఎవరికి రావు. వచ్చినా అభివృద్ధి ఏమీ ఉండదు. సంతానం కలగదు. వ్యాపారంలో కూడా నష్టం వస్తుంది. ఇవన్నీ కూడా పూర్వికులు చేసిన కారణంగా తర్వాత తరానికి కలిగి, తర్వాత తరం వాళ్లు అనుభవిస్తారు. ఇలా ఈ విధంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి తగులుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…