Fridge : ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటోంది. ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఎక్కడ లేదు. నిత్యవసర వస్తువుగా ఫ్రిడ్జ్ మారిపోయింది. అయితే, ఫ్రిజ్ లోపల మనం చాలా రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కూరగాయలు మొదలు పాలు, పెరుగు ఇలా ఎన్నో ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కానీ, చాలామంది ఫ్రిడ్జ్ మీద కూడా కొన్ని రకాల వస్తువులను పెట్టేస్తూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్ మీద కొన్ని వస్తువులను పెట్టడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇష్టానుసారంగా ఫ్రిడ్జ్ మీద చాలామంది ఏదో ఒక వస్తువుని పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వలన వాస్తు దోషాలు తలెత్తుతాయని పండితులు అంటున్నారు. ఫ్రిడ్జ్ పైన ఈ కొన్ని వస్తువులని అస్సలు పెట్టకూడదు. వీటిని పెట్టడం వలన ధన నష్టం కలుగుతుందని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. మరి ఫ్రిడ్జ్ మీద ఎలాంటి వస్తువులని పెట్టకూడదు..?, ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం.
ఫ్రిజ్ ని పెట్టేటప్పుడు, గోడకి కనీసం ఒక అడుగు దూరంలో పశ్చిమ దిశలో కానీ నైరుతి దిశలో కానీ పెట్టుకోవాలి. ఇంట్లో ఆనందం కలగాలన్నా, శాంతి కలగాలన్నా ఈ దిశలో ఫ్రిడ్జ్ ని పెట్టుకోవాలని వాస్తు పండితులు అంటున్నారు. కొంతమంది ఫ్రిడ్జ్ మీద డబ్బులు, బంగారం వంటివి పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. ధన నష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.
కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లలకు వచ్చిన బహుమతులని ఫ్రిడ్జ్ మీద పెడుతూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్ మీద పెట్టడం వలన భవిష్యత్తులో పిల్లలు పైకి రాలేరు. ఫ్రిడ్జ్ మీద కొంతమంది మందులని పెడుతూ ఉంటారు. ఆ తప్పు కూడా చేయకూడదు. ఫ్రిడ్జ్ మీద మందులని పెట్టడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ మీద ఇటువంటి వస్తువులను ఏమీ కూడా పెట్టకండి. ఇలాంటి వస్తువులని ఫ్రిడ్జ్ మీద పెట్టడం వలన అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…