Money Plant : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలని పెంచుతూ ఉంటారు. ఇంట్లో అందమైన మొక్కలు ఉంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చాలామంది గార్డెన్ లో అనేక రకాల మొక్కల్ని నాటుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మొక్కల్ని పెంచడం వలన ఇంటికి మంచి జరుగుతుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రకరకాల పూల మొక్కలతో ఇంటిని చాలామంది అలంకరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది.
ఇండోర్, ఔట్ డోర్లలో మనీ ప్లాంట్ ని ఎక్కువగా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ని లక్ష్మీ స్వరూపంగా కూడా చూస్తారు. ఎంత బాగా మొక్క పెరిగితే అంత సంపద మనకి ఉంటుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటే మంచిది. మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచడం వలన చక్కటి ఎనర్జీ ఉంటుంది. వాస్తు నియమాలని పాటిస్తే ఇంకా మంచి జరుగుతుంది.
ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ని పెడితే మంచిది. ఖాళీ ప్రదేశం ఉంటే మనీ ప్లాంట్ ని నేల మీద నాటితే మంచిది. కుండీలో కంటే నేల మీద నాటండి. మనీ ప్లాంట్ ని అస్సలు ఈశాన్యం వైపు పెట్టకండి. ఎందుకంటే ఈ దిశని బృహస్పతి గ్రహంగా పరిగణిస్తారు. కాబట్టి తప్పు చేయకండి. ఎప్పుడైనా మొక్క ఎండిపోతే వెంటనే ఆకుల్ని తొలగించేయాలి. ఆకులు ఎప్పుడూ నేలని తాకకుండా చూసుకోవాలి.
ఇలా ఈ తప్పులు జరిగినట్లయితే ఆటంకాలు, ఇబ్బందులు, ఆనందం లేకపోవడం వంటివి కలుగుతాయి. ఈ మొక్క తీగలని పైకి లేదంటే సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. తీగలు కిందకి వేలాడుతూ ఉండకూడదు. మనీ ప్లాంట్ ఎంత ఏపుగా పెరిగితే అంత మంచి జరుగుతుంది. వాస్తు నియమాలను చూశారు కదా.. మరి ఈసారి మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. సంతోషంగా ఉండండి.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…