ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి. దానికి వాస్తు కూడా కారణం అవుతుంది. అందువల్ల వాస్తు దోషాలను తొలగించుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో లవంగాలను, ఉప్పును ఉపయోగించి వాస్తు దోషాలను ఎలా తొలగించుకోవచ్చో పండితులు చెబుతున్నారు.
ఒక గాజు గ్లాస్ లేదా పాత్ర తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు లవంగాలను వేయాలి. తరువాత కొద్దిగా ఉప్పు వేయాలి. అనంతరం ఆ గ్లాస్ లేదా పాత్రను ఇంట్లో ఏదైనా మూలన ఉంచాలి.
ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి. ఇంట్లో అందరికీ శుభాలు కలుగుతాయి. ధనం లభిస్తుంది. చేతిలో తగినంత డబ్బు లేదని భావించే వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…