పూర్వకాలం నుంచి మన పెద్దలు నమ్ముతున్న అనేక విశ్వాసాలు ఉన్నాయి. అయితే కొన్ని విశ్వాసాలకు శాస్త్రాల పరంగా ప్రాధాన్యత కూడా ఉంది. కొన్నింటిని చెబితే చాలా మంది నమ్మలేరు. కానీ వాటి వెనుక ఎంతో నిగూఢ విషయాలు దాగి ఉంటాయి. ఈ క్రమంలోనే అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరైనా వ్యక్తి చనిపోతే అతను లేదా ఆమె తిరిగి అదే కుటుంబంలో పుడతారట. అవును.. ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది. కానీ ఎవరూ నమ్మరు. అయితే ఒక్కోసారి ఇలా చనిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో ఏడాది తిరిగే లోపే పుడతారు. కానీ కొందరు ఇలా పుట్టేందుకు ఆలస్యం అవుతుంది. అయితే ఎప్పుడు పుట్టినా సరే.. ఇలా జరిగేందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అవేమిటంటే..
ఒక వ్యక్తి అర్ధాంతరంగా చనిపోతే భూమిపై అతను చేయాల్సిన పనులు ఇంకా పూర్తి కావు. అందుకని అతను తిరిగి అదే కుటుంబంలో పుట్టి తాను చేయాల్సిన పనులు చేస్తాడట. ఇలా ఆ పనులు పూర్తయ్యే వరకు చనిపోతూ పుడుతూనే ఉంటాడట. ఎప్పుడైతే ఆ పనులు పూర్తవుతాయో అప్పుడు ఈ చక్రం ఆగిపోతుంది. తరువాత ఆత్మ వేరే లోకాలకు వెళ్లిపోతుంది. ఇక కుటుంబ సభ్యులు తనకు చేయాల్సినవి ఏమైనా బాకీ ఉన్నా వారు ఆ కుటుంబంలో పుడతారట. కుటుంబ సభ్యులతో పనులు చేయించుకుంటారట. ఇది కూడా ఒక చక్రంలా కొనసాగుతుంది. ఇలా ఈ చక్రం ముగిసిన తరువాతే చనిపోయిన వారి రుణం తీరుతుందట. అప్పటి వరకు ఇలాగే జరుగుతుందట. ఇలా ఈ రెండు కారణాల వల్లే చనిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో పుడతారని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…