Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రాన్ని అనుసరించిన వారికి ఎల్లప్పుడూ శుభాలు కలుగుతాయని, వారు ఎప్పుడూ సులఖ సంతోషాలతో ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. చాణక్యుడి నీతి శాస్త్రం మనకు అనేక విషయాలను చెబుతుంది. ఇవి అన్ని కూడా మనకు మంచి చేసేవే. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం మనకు కొన్ని గృహాల గురించి కూడా చెబుతుంది. ఈ గృహాల్లో సానుకూల శక్తి ఎప్పుడూ ఉండదు. ఇలాంటి ఇళ్లల్లో నివసించకూడదని కూడా నీతి శాస్త్రం చెబుతుంది. ఇటువంటి ఇళ్లల్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండదు. అటువంటి ఇళ్లల్లో నివసించిన వారికి శ్రేయస్సు, ఆనందం కూడా ఉండదు.
వాస్తవానికి ఇటువంటి ఇళ్లను చాణక్యుడు శ్మశాన వాటికల మరియు ఆ ఇళ్లల్లో నివసించిన వారిని మరణించిన వారిగా పరిగణిస్తాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎటువంటి ఇళ్లను సశ్మాన వాటికలుగా పరిగణించాలి అలాగే వీటి వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ కూడా సానుకూల పనులు జరగవు. అటువంటి ఇళ్లల్లో సానుకకూల శక్తి ఉండదు. ఆ ఇళ్లల్లో ఉండే వారికి ఐశ్వర్యం కూడా ఉండదు. బ్రహ్మణుల పాదాలు కడిగిన నీళ్లతో బురదమయం కానీ ఇళ్లను సశ్మాన వాటికలుగా పరిగణించాలని నీతి శాస్త్రం చెబుతుంది. అలాగే చాణక్య నీతి శాస్త్రం ప్రకారం స్వాహా, స్వధా అనే పదాలు ఉచ్చరించని ఇళ్లు కూడా శ్మశాన వాటిక లాంటిది.
అలాగే శుభ కార్యాలు లేదా వేదాలు, మత గ్రంథాలు పఠించని ఇళ్లులు కూడా శ్మశాన వాటికల వలె పరిగణించబడతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం , పూజలు జరిగే ఇళ్లల్లో మంత్రాలు ప్రతిధ్వనించబడతాయి. అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇలాంటి ప్రదేశాన్నే ఇల్లు అంటారు. ఇటువంటి గృహాల్లో ఉన్న వారు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారని ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం చెబుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…