జీవితంలో సొంతంటి కలను నిజం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. డబ్బులను ఒకేసారి చెల్లించి ఇల్లు కట్టుకునేవారు, కొనేవారు తక్కువ మంది ఉంటారు. చాలా మంది లోన్లను తీసుకుని ఇళ్లను కట్టడమో, కొనడమో చేస్తుంటారు. అందులో భాగంగానే అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కస్టమర్లకు తక్కువ వడ్డీలకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే ఇంటి రుణాలను అందిస్తున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోటక్ మహీంద్రా బ్యాంకు ఇంటి రుణాలపై 6.65 నుంచి 7.3 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అదే హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే 6.7 నుంచి 7.2 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 6.7 నుంచి 8.05 శాతం, ఎస్బీఐ 6.75 నుంచి 8.2 వరకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు 6.8 నుంచి 8.9 వరకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 నుంచి 8.4 వరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.85 నుంచి 8.7 శాతం వరకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండాయా 6.85 నుంచి 9.05 వరకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 6.85 నుంచి 7.35 వరకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.9 నుంచి 9.65 శాతం వరకు ఇంటి రుణాలపై వడ్డీలను అందజేస్తున్నాయి.
ఇక ఈ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కనుక ఇంటి రుణం పొందాలనుకునేవారు ఈ రేట్లను ఒకసారి మళ్లీ పరిశీలించి రుణం తీసుకోవడం మంచిది. అలాగే క్రెడిట్ హిస్టరీ సరిగ్గా ఉన్నవారు మాత్రమే రుణానికి దరఖాస్తు చేయాలి. లేదంటే రుణం మంజూరు కాకపోగా క్రెడిట్ స్కోరుపై ఆ ప్రభావం పడేందుకు అవకాశం ఉంటుంది.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ఫామ్కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్పై తెరకెక్కుతున్న…