Sim Card Rules : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా, ఫోన్ లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ప్రతి పనికి కూడా, ఫోన్ మీద ఆధారపడిపోయాము. ఫోన్ లేని లైఫ్ ని ఊహించడం అసాధ్యం. ఈ పరికరాలు మన రోజువారి పనుల్లో భాగమైపోయాయి. ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతి పనిని కూడా మనం ఫోన్ తో ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఫైవ్ జి కూడా ఇప్పుడు, చాలా ఫోన్లకి వచ్చేసింది. చాలామంది ఫైవ్ జి వాడుతున్నారు. డ్యూయల్ సిమ్ కార్డులను కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు.
అవసరాలకు అనుగుణంగా వాటి మధ్య మారెందుకు కూడా వీలుని కల్పిస్తుంది. సిమ్ కార్డ్ మార్కెట్ యొక్క పోటీ స్వభావం కారణంగా వినియోగదారులు కోసం, కొత్త కొత్త ఆఫర్లని తీసుకువస్తూ ఉంటారు. కంపెనీ వాళ్ళు ఉపయోగించని సిమ్ కార్డుల అసైన్మెంట్ విషయంలో చాలా కాలంగా సమస్య అనేది ఉంది. గతంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, కొత్త వినియోగదారులకు 90 రోజులు పాటు నిష్క్రియంగా ఉన్న సిమ్ కార్డ్ లని మళ్లీ కేటాయించే విధానాన్ని కలిగి ఉంది.
అయితే, ఇది అన్యాయమని చాలామంది వినియోగదారుల నుండి విమర్శలు వచ్చాయి. TRAI కి వ్యతిరేకంగా చట్టపరమైన ఫిర్యాదుని కలిగి ఉంది. సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన తీర్పుకి దారి తీసింది. 90 రోజులు గడువు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి వారి కస్టమర్లకి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.
కొత్త వినియోగదారులు ఇన్ యాక్టివ్ నెంబర్లని మళ్ళీ కేటాయించడానికి నిలిపివేయాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను నిర్బంధించే లక్ష్యంతో చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. వినియోగదారులు ప్రైవేట్ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు వారి అభీష్టానుసారం, వారి మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసే ఎంపిక అని కోరింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…