Sim Card Rules : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా, ఫోన్ లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ప్రతి పనికి కూడా, ఫోన్ మీద ఆధారపడిపోయాము. ఫోన్ లేని లైఫ్ ని ఊహించడం అసాధ్యం. ఈ పరికరాలు మన రోజువారి పనుల్లో భాగమైపోయాయి. ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతి పనిని కూడా మనం ఫోన్ తో ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఫైవ్ జి కూడా ఇప్పుడు, చాలా ఫోన్లకి వచ్చేసింది. చాలామంది ఫైవ్ జి వాడుతున్నారు. డ్యూయల్ సిమ్ కార్డులను కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు.
అవసరాలకు అనుగుణంగా వాటి మధ్య మారెందుకు కూడా వీలుని కల్పిస్తుంది. సిమ్ కార్డ్ మార్కెట్ యొక్క పోటీ స్వభావం కారణంగా వినియోగదారులు కోసం, కొత్త కొత్త ఆఫర్లని తీసుకువస్తూ ఉంటారు. కంపెనీ వాళ్ళు ఉపయోగించని సిమ్ కార్డుల అసైన్మెంట్ విషయంలో చాలా కాలంగా సమస్య అనేది ఉంది. గతంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, కొత్త వినియోగదారులకు 90 రోజులు పాటు నిష్క్రియంగా ఉన్న సిమ్ కార్డ్ లని మళ్లీ కేటాయించే విధానాన్ని కలిగి ఉంది.
అయితే, ఇది అన్యాయమని చాలామంది వినియోగదారుల నుండి విమర్శలు వచ్చాయి. TRAI కి వ్యతిరేకంగా చట్టపరమైన ఫిర్యాదుని కలిగి ఉంది. సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన తీర్పుకి దారి తీసింది. 90 రోజులు గడువు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి వారి కస్టమర్లకి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.
కొత్త వినియోగదారులు ఇన్ యాక్టివ్ నెంబర్లని మళ్ళీ కేటాయించడానికి నిలిపివేయాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను నిర్బంధించే లక్ష్యంతో చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. వినియోగదారులు ప్రైవేట్ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు వారి అభీష్టానుసారం, వారి మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసే ఎంపిక అని కోరింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…