ప్రస్తుతం కస్టమర్లకు ఎన్నో పోస్టాఫీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కస్టమర్లకు మరి కొన్ని పథకాలను పోస్టాఫీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా అమౌంట్ విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా కస్టమర్లు పోస్టాఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కస్టమర్ లు బ్రాంచ్ కి వెళ్ళకుండా ఈ సేవలను ఎంతో సులభంగా పొందవచ్చు. అయితే ఈ సేవలు అందరికీ వర్తించవు.
పోస్టాఫీస్ ఈ సేవలను వికలాంగులు, సీనియర్ సిటిజన్ లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్స్ వంటి పలు స్మాల్ సేవింగ్స్ డిపాజిట్ ల నుంచి డబ్బులను విత్డ్రా చేసుకోవడం లేదా క్లోజ్ చేయడం వంటివి ఇకపై ఎంతో సులభంగా చేసుకోవచ్చు.
ఇంతకు మునుపు ఈ విధమైన సేవలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ సేవలను పొందాలంటే ముందుగా పోస్టాఫీస్ కి వెళ్లి ఫామ్ ఎస్బీ 12ని నింపి సంబంధిత అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీ తరపున లావాదేవీలను నిర్వహించడానికి మరొక అధికారిని నియమిస్తారు. ఈ అధికారి సమక్షంలో మీ ఆర్థిక లావాదేవీల ట్రాన్సాక్షన్స్ వాళ్లే చూసుకుంటారు. కనుక ఈ సరికొత్త పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు తరచూ పోస్టాఫీస్ బ్రాంచ్ చుట్టూ తిరిగే శ్రమ ఉండదని చెప్పవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…