డబ్బును పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీస్ మనకు ఎన్నో రకాల అద్భుతమైన పథకాలను అందిస్తోంది. వాటిల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) ఒకటి. ఈ పథకం ద్వారా డబ్బును పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చు.
NSC ద్వారా పెట్టే మొత్తానికి ప్రస్తుతం 6.8 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ పథకంలో పెట్టే డబ్బుకు వడ్డీని ఏడాదికి ఒకసారి చెల్లిస్తారు. అయితే మెచూరిటీ తీరాకే డబ్బులను అందిస్తారు. ఈ పథకానికి మెచూరిటీ సమయం 5 ఏళ్లు. ఆ తరువాత డబ్బులను చెల్లిస్తారు. మెచూరిటీ సమయం 5 ఏళ్లు ముగిశాక మరో 5 ఏళ్లు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు.
ఈ పథకంలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అందుకు లిమిట్ లేదు. NSC ద్వారా డబ్బులను పొదుపు చేస్తే ఆదాయపు పన్ను చట్టం 1961 యాక్ట్ సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
NSC లో భాగంగా నిర్దిష్టమైన మొత్తాలకు ఎన్ని సర్టిఫికెట్లను అయినా కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా రూ.15 లక్షలను పెట్టుబడి పెడితే 5 ఏళ్లకు రూ.20.85 లక్షలు వస్తాయి. 6.8 శాతం వడ్డీని చెల్లిస్తారు. 5 ఏళ్లలో రూ.6 లక్షలు వడ్డీ వస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…