పోస్టాఫీసుల్లో మనకు డబ్బును పొదుపు చేసుకునేందుకు అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ (ఎన్ఎస్సీ) కూడా ఒకటి. ఇందులో డబ్బును సురక్షితంగా పొదుపు చేయవచ్చు. కేవలం రూ.100 తో డబ్బును పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. పెట్టే డబ్బుకు భారీ ఎత్తున వడ్డీని కూడా పొందవచ్చు. దీంతో కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
ఎన్ఎస్సీ కింద డబ్బును పొదుపు చేస్తే మెచూరిటీ గడువు 5 ఏళ్లు ఉంటుంది. అయితే 1 ఏడాది తరువాత కొన్ని షరతులకు లోబడి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్లో పొదుపు చేసే డబ్బుకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద పొదుపు చేసుకునే డబ్బులకు ఏడాదికి 5.9 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.
ఈ స్కీమ్ కింద డబ్బును పొదుపు చేస్తే రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్నులో మినహాయింపులు పొందవచ్చు. ఇన్కమ్ట్యాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపులు పొందవచ్చు. 5 ఏళ్ల తరువాత మొత్తం డబ్బును లెక్కించి చెల్లిస్తారు. అయితే ప్రతి ఏటా అసలుకు వడ్డీని కూడా కలుపుతారు. తరువాత ఆ మొత్తానికి మరుసటి ఏడాదిలో వడ్డీ చెల్లిస్తారు. అందువల్ల వడ్డీకి వడ్డీ పొందవచ్చు.
ఇక ఈ స్కీమ్ కింద నెలకు రూ.100 పొదుపు చేయవచ్చు. 5 ఏళ్లలో రూ.15 లక్షలు పొదుపు చేస్తే 5.9 శాతం వడ్డీతో 5 ఏళ్ల తరువాత రూ.20.06 లక్షలు వస్తాయి. రూ.5.06 లక్షల వడ్డీ వస్తుంది. ఇలా ఈ పథకం ద్వారా అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేసుకుని లాభం పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…