మీరు పీఎఫ్ ఖాతాదారులా..? మీకు పీఎఫ్ ఖాతా ఉందా.? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాను వచ్చే వడ్డీ డబ్బులను EPFO కస్టమర్లకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఖాతాదారులకు శుభవార్తని తెలుపుతూ EPFO వచ్చే దీపావళి పండుగలో ఖాతాదారుల వడ్డీ డబ్బులను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలోనే EPFO సెంట్రల్ బోర్డ్ వడ్డీరేట్లకు కూడా ఆమోదముద్ర తెలియజేయడంతో కేవలం ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభిస్తే వెంటనే వడ్డీ డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020 – 21 సంవత్సరానికి గాను పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది.
తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగానే డబ్బులు ఖాతాదారుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు 2018 – 19 వ సంవత్సరంలో 8.65 శాతం ఉండగా 2017 -18 లో 8.55 శాతం ఉంది. ఇకపోతే 2016 – 17 వడ్డీ రేట్లు 8.65 శాతం ఉండటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ 2020 -21 సంవత్సరానికి గాను రావాల్సిన వడ్డీ డబ్బులు త్వరలోనే లబ్ధిదారులకు అందనున్నాయని తెలియడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…