ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా డెబిట్ కార్డ్ ఉండాలి. ఒకవేళ కార్డు అందుబాటులో లేకపోయినా యాప్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో డెబిట్ కార్డు అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకొనే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది.ఎన్సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయెల్ సర్వీసులను ఆవిష్కరించింది. ఈ సేవల ద్వారా యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఎటిఎం నుంచి డబ్బులు పొందవచ్చు.
ఇప్పటికే సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్సీఆర్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంకు కస్టమర్ అలాగే తొలిసారిగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ బ్యాంకు 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్ తో అప్గ్రేడ్ చేయనుంది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే మన మొబైల్లో యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పొందవచ్చు.
ఈ అప్ ద్వారా మన మొబైల్ లో ఉన్నటువంటి భీమ్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్స్ తెరిచి ఏటీఎం పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేయాలి. అయితే ఐదు వేల రూపాయల వరకు మాత్రమే తీసుకోవచ్చు.తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేసి యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…