Loan For Business : కేంద్ర ప్రభుత్వం, అనేక రకాల స్కీములని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములులో డబ్బులు పెట్టడం వలన, ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు కూడా ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు స్కీములను తీసుకువచ్చింది. ఈ స్కీముల ద్వారా, ఎంతో మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. రైతుల కోసం కూడా, కేంద్రం ప్రత్యేకించి పలు స్కీములను తీసుకువచ్చింది. అలానే, వ్యాపారవేత్తల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం స్కీములను తీసుకువచ్చింది. అయితే, వ్యాపారవేత్తలు కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఎలాంటి ప్రయోజనాలు ని పొందవచ్చు అనేది చూడాలనుకుంటున్నారా..?
అయితే, ఇక పూర్తి వివరాలను చూసేయండి. ఏప్రిల్ 2017 లో భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ ని వ్యాపారవేత్తల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా, ఇప్పటికే చాలా మంది ప్రయోజనాన్ని పొందారు. అర్హులైన వాళ్ళు, దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.10 లక్షలు రూపాయల నుండి పొందవచ్చు. మూడు కేటగిరీలలో లోన్స్ ఇస్తారు. శిశు లోన్ కేటగిరిలో 50వేల రూపాయల హామీ రుణాన్ని ఇస్తుంది. కిషోర్ కింద మొత్తం ఐదు లక్షల దాకా ఇస్తుంది. తరుణ్ యోజన వ్యాపారవేత్తల కోసం 10 లక్షల రూపాయల వరకు లోన్ ని సులభంగా ఇస్తుంది.
24 నుండి 70 సంవత్సరాలు వయసు వాళ్ళు, లోన్ పొందవచ్చు. ప్రధానమంత్రి ముద్ర లోన్ కోసం, దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, అప్లికేషన్ తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన పత్రాలని తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. వ్యాపారానికి సంబంధించిన వివరాలను చూసి, పదిలక్షల వరకు లోన్ ఇస్తారు. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, మీరు ముద్ర లోన్ పొందవచ్చు. లేదంటే, సమీప బ్యాంకు శాఖకు వెళ్లి కూడా లోన్ తీసుకోవచ్చు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…