Ayushman Bharat : భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీము వలన చాలా ప్రయోజనం ఉంటుంది. దేశంలోని నిరుపేద పౌరులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించడానికి, ఈ స్కీము ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. అర్హులైన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య చికిత్స ని అందించడం, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, BPL రేషన్ కార్డ్ హోల్డర్లు అలానే రాష్ట్రీయ భీమా పథకం కింద నమోదు చేసుకున్న వాళ్ళు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రతి కుటుంబానికి, సంవత్సరానికి రూ. 5,00,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. రిజిస్టర్డ్ హెల్త్కేర్ సౌకర్యాలలో ఉచిత చికిత్సను కూడా పొందవచ్చు. APL కార్డ్లు లేదా నాన్-బిపిఎల్ కార్డ్లను ఉంటే, చికిత్స ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వ ప్యాకేజీ రేట్లలో కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కో కుటుంబానికి వార్షిక పరిమితి రూ. 1,50,000.
భూమిలేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, రోజువారీ కూలీలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులకు ఈ స్కీము తాలూకా లాభాలు ఉంటాయి. ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు ని ఈజీగా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేయచ్చు. http://beneficiary.nha.gov.inకి లాగిన్ చేసి, అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ను చూడండి. బెనిఫిషియరీ మీద క్లిక్ చేసి, నంబర్ను ఇవ్వండి. ఓటీపీ వస్తుంది. రేషన్ కార్డ్ విభాగం కోసం చూడండి. మీ కుటుంబం పేరును కనుగొని, కార్డ్ ఉద్దేశించిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేయాలి.
మీ ఆధార్ నంబర్ను నమోదు చేయమని ప్రాంప్ట్ చేయబడ్డాక ఓటీపీ వస్తుంది. ఆ తరవాత, సమ్మతి పత్రం వస్తుంది. అవి చూసాక, అనుమతించు అనే బటన్ను క్లిక్ చేయండి. “E-KYC ఆధార్ OTP” ని సెలెక్ట్ చేయండి. ఆధార్ ధృవీకరణ తర్వాత, క్యాప్చా ఇవ్వండి. మీ మొబైల్ కెమెరాను ఉపయోగించి ఫోటో తీయండి. ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…