Ayushman Bharat : భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీము వలన చాలా ప్రయోజనం ఉంటుంది. దేశంలోని నిరుపేద పౌరులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించడానికి, ఈ స్కీము ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. అర్హులైన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య చికిత్స ని అందించడం, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, BPL రేషన్ కార్డ్ హోల్డర్లు అలానే రాష్ట్రీయ భీమా పథకం కింద నమోదు చేసుకున్న వాళ్ళు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రతి కుటుంబానికి, సంవత్సరానికి రూ. 5,00,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. రిజిస్టర్డ్ హెల్త్కేర్ సౌకర్యాలలో ఉచిత చికిత్సను కూడా పొందవచ్చు. APL కార్డ్లు లేదా నాన్-బిపిఎల్ కార్డ్లను ఉంటే, చికిత్స ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వ ప్యాకేజీ రేట్లలో కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కో కుటుంబానికి వార్షిక పరిమితి రూ. 1,50,000.
భూమిలేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, రోజువారీ కూలీలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులకు ఈ స్కీము తాలూకా లాభాలు ఉంటాయి. ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు ని ఈజీగా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేయచ్చు. http://beneficiary.nha.gov.inకి లాగిన్ చేసి, అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ను చూడండి. బెనిఫిషియరీ మీద క్లిక్ చేసి, నంబర్ను ఇవ్వండి. ఓటీపీ వస్తుంది. రేషన్ కార్డ్ విభాగం కోసం చూడండి. మీ కుటుంబం పేరును కనుగొని, కార్డ్ ఉద్దేశించిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేయాలి.
మీ ఆధార్ నంబర్ను నమోదు చేయమని ప్రాంప్ట్ చేయబడ్డాక ఓటీపీ వస్తుంది. ఆ తరవాత, సమ్మతి పత్రం వస్తుంది. అవి చూసాక, అనుమతించు అనే బటన్ను క్లిక్ చేయండి. “E-KYC ఆధార్ OTP” ని సెలెక్ట్ చేయండి. ఆధార్ ధృవీకరణ తర్వాత, క్యాప్చా ఇవ్వండి. మీ మొబైల్ కెమెరాను ఉపయోగించి ఫోటో తీయండి. ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…