మొదటి సారి తల్లి తండ్రి అవుతున్న దంపతులకు ఎంతగానో థ్రిల్ అనిపిస్తుంది. వారు పుట్టబోయే తమ బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక మహిళలకు అయితే మొదటి సారి తల్లి అయితే కలిగే ఆనందమే వేరు. తనలో పెరుగుతున్న తన చిన్నారి ఎప్పుడు బయటకు వస్తుందా ? ఎప్పుడు తనతో ఆడుకుందామా ? అని తల్లులు ఎదురు చూస్తారు. మాతృత్వం అనేది మహిళలకు మాత్రమే లభించే గొప్ప వరం. అయితే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఒక్కోసారి తన్నడం జరుగుతుంది. బిడ్డ కదలికలు తల్లికి స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇలా ఎలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
కడుపులో ఉన్న బిడ్డ తన్నడాన్ని చాలా మంది మహిళలు గొప్పగా భావిస్తారు. అయితే నిజానికి బిడ్డ తన్నడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. గర్భం దాల్చిన మహిళకు 20-30 వారాల గర్భం సమయంలో బిడ్డ తన్నడం జరుగుతుంది. 35 వారానికి ఆ ప్రక్రియ ఆగుతుంది. బిడ్డకు ఆ సమయంలో ఎముకలు పెరుగుతుంటాయి. కీళ్లలో మార్పులు వస్తాయి. అందుకనే బిడ్డ కడుపులో అటు తిరుగుతూ తన్నడం జరుగుతుంది. మనం కొద్ది సేపు కూర్చుంటేనే కాళ్లను చాపాలనిపిస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా అంతే. అలా తన్నుతుంటేనే సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే వారు అలా చేస్తారు.
అయితే కడుపులో ఉన్న బిడ్డ ఎంత ఎక్కువ తన్నితే వారు అంత ఆరోగ్యంగా ఉంటారట. అలా అని సైంటిస్టులే చెబుతున్నారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు అధ్యయనాలు కూడా చేపట్టారు. కడుపులో బాగా తన్నేవారికి నాడీ మండల సంబంధిత సమస్యలు రావని, వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. కనుక కడుపులో ఉన్న బిడ్డ తంతుంటే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం చేసుకోండి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…