జులై 1వ తేదీ కొత్త నెల ప్రారంభం కావడంతో పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ విధంగా మారిన కొత్త నిబంధనల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం ఏర్పడనుంది. ఈ విధంగా జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల పలు అంశాలలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. మరి ఈరోజు నుంచి ఏ నిబంధనలు అమలులో ఉన్నాయి ఏ అంశాలు మారాయో ఇక్కడ తెలుసుకుందాం.
* ఎస్బీఐ ఏటీఎం క్యాష్ విత్ డ్రా రూల్స్ ను సవరించింది. నెలకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలను పొందవచ్చు నాలుగు కంటే ఎక్కువ సార్లు డబ్బు డ్రా చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ. 15 లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
*స్టేట్ బ్యాంక్ చెక్కు బుక్కు చార్జీలను కూడా సవరించింది. ఒక వార్షిక సంవత్సరంలో కేవలం 10 చెక్కులను మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత ఉపయోగించే వాటికి అదనపు చార్జీలు వర్తిస్తాయి.
*జూలై ఒకటో తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా పలు మార్పులు చోటు చేసుకోవచ్చు.
*సిండికేట్ బ్యాంక్ పాత ఐఎఫ్ఎస్సీ కోడ్లు ఈ నెల నుంచి పనిచేయవు కనుక కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లు తీసుకోవాల్సి ఉంటుంది.
*మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్పై వడ్డీ రేట్లను యధావిధిగా ఉంచింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…