జులై 1వ తేదీ కొత్త నెల ప్రారంభం కావడంతో పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ విధంగా మారిన కొత్త నిబంధనల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం ఏర్పడనుంది. ఈ విధంగా జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల పలు అంశాలలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. మరి ఈరోజు నుంచి ఏ నిబంధనలు అమలులో ఉన్నాయి ఏ అంశాలు మారాయో ఇక్కడ తెలుసుకుందాం.
* ఎస్బీఐ ఏటీఎం క్యాష్ విత్ డ్రా రూల్స్ ను సవరించింది. నెలకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలను పొందవచ్చు నాలుగు కంటే ఎక్కువ సార్లు డబ్బు డ్రా చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ. 15 లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
*స్టేట్ బ్యాంక్ చెక్కు బుక్కు చార్జీలను కూడా సవరించింది. ఒక వార్షిక సంవత్సరంలో కేవలం 10 చెక్కులను మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత ఉపయోగించే వాటికి అదనపు చార్జీలు వర్తిస్తాయి.
*జూలై ఒకటో తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా పలు మార్పులు చోటు చేసుకోవచ్చు.
*సిండికేట్ బ్యాంక్ పాత ఐఎఫ్ఎస్సీ కోడ్లు ఈ నెల నుంచి పనిచేయవు కనుక కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లు తీసుకోవాల్సి ఉంటుంది.
*మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్పై వడ్డీ రేట్లను యధావిధిగా ఉంచింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…