టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.3499కి ఏడాది వాలిడిటీ ఉన్న ఓ ప్లాన్ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే 365 రోజులకు 1095 జీబీ డేటా ఉచితంగా వస్తుందన్నమాట. ఇక డేటా అయిపోయాక స్పీడ్ 64కేబీపీఎస్కు పడిపోతుంది.
ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా, సెక్యూరిటీ, క్లౌడ్, న్యూస్ యాప్స్ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
ఇక ఇప్పటికే ఏడాది వాలిడిటీ ఉన్న పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో రోజూ తక్కువ డేటా వస్తుంది. రూ.2121 ప్లాన్తో రోజుకు 1.5జీబీ డేటా, రూ.2399తో రోజుకు 2 జీబీ డేటా, రూ.2599 ప్లాన్తో రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. ఈ క్రమంలో రోజుకు 3జీబీ డేటా వచ్చే ప్లాన్ను జియో లాంచ్ చేయడం విశేషం.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…