టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.3499కి ఏడాది వాలిడిటీ ఉన్న ఓ ప్లాన్ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే 365 రోజులకు 1095 జీబీ డేటా ఉచితంగా వస్తుందన్నమాట. ఇక డేటా అయిపోయాక స్పీడ్ 64కేబీపీఎస్కు పడిపోతుంది.
ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా, సెక్యూరిటీ, క్లౌడ్, న్యూస్ యాప్స్ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
ఇక ఇప్పటికే ఏడాది వాలిడిటీ ఉన్న పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో రోజూ తక్కువ డేటా వస్తుంది. రూ.2121 ప్లాన్తో రోజుకు 1.5జీబీ డేటా, రూ.2399తో రోజుకు 2 జీబీ డేటా, రూ.2599 ప్లాన్తో రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. ఈ క్రమంలో రోజుకు 3జీబీ డేటా వచ్చే ప్లాన్ను జియో లాంచ్ చేయడం విశేషం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…