టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.3499కి ఏడాది వాలిడిటీ ఉన్న ఓ ప్లాన్ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే 365 రోజులకు 1095 జీబీ డేటా ఉచితంగా వస్తుందన్నమాట. ఇక డేటా అయిపోయాక స్పీడ్ 64కేబీపీఎస్కు పడిపోతుంది.
ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా, సెక్యూరిటీ, క్లౌడ్, న్యూస్ యాప్స్ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
ఇక ఇప్పటికే ఏడాది వాలిడిటీ ఉన్న పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో రోజూ తక్కువ డేటా వస్తుంది. రూ.2121 ప్లాన్తో రోజుకు 1.5జీబీ డేటా, రూ.2399తో రోజుకు 2 జీబీ డేటా, రూ.2599 ప్లాన్తో రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. ఈ క్రమంలో రోజుకు 3జీబీ డేటా వచ్చే ప్లాన్ను జియో లాంచ్ చేయడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…