చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది భారత ప్రభుత్వం పలు చైనా యాప్లతోపాటు పబ్జి మొబైల్ గేమ్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పబ్జి మొబైల్ ఇండియాగా ఆ గేమ్కు నామకరణం చేసి డెవలపర్లు గేమ్ను మళ్లీ భారత్లో లాంచ్ చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే త్వరలో ఈ గేమ్ మళ్లీ లాంచ్ అవబోతున్నట్లు తెలిసింది.
పబ్జి మొబైల్ ఇండియా గేమ్కు క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చింది. దీని పేరిట ఏప్రిల్ 7వ తేదీన ఓ వెబ్సైట్ను కూడా రిజిస్టర్ చేసింది. అలాగే గేమ్కు సంబంధించి పలు ఇమేజ్లు లీకయ్యాయి. దీంతోపాటు భారత్ నుంచి ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గేమ్ను త్వరలోనే లాంచ్ చేస్తారని అర్థమవుతోంది.
అయితే గేమ్ లాంచింగ్ తేదీ గురించి ఇప్పటి వరకు ఆ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఈ గేమ్ను ఇదే నెల లేదా జూన్ నెలలో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ కొత్త గేమ్కు కేంద్రం అనుమతులు ఇస్తుందా, గేమ్ లాంచ్ అవుతుందా ? అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…