చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది భారత ప్రభుత్వం పలు చైనా యాప్లతోపాటు పబ్జి మొబైల్ గేమ్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పబ్జి మొబైల్ ఇండియాగా ఆ గేమ్కు నామకరణం చేసి డెవలపర్లు గేమ్ను మళ్లీ భారత్లో లాంచ్ చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే త్వరలో ఈ గేమ్ మళ్లీ లాంచ్ అవబోతున్నట్లు తెలిసింది.
పబ్జి మొబైల్ ఇండియా గేమ్కు క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చింది. దీని పేరిట ఏప్రిల్ 7వ తేదీన ఓ వెబ్సైట్ను కూడా రిజిస్టర్ చేసింది. అలాగే గేమ్కు సంబంధించి పలు ఇమేజ్లు లీకయ్యాయి. దీంతోపాటు భారత్ నుంచి ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గేమ్ను త్వరలోనే లాంచ్ చేస్తారని అర్థమవుతోంది.
అయితే గేమ్ లాంచింగ్ తేదీ గురించి ఇప్పటి వరకు ఆ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఈ గేమ్ను ఇదే నెల లేదా జూన్ నెలలో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ కొత్త గేమ్కు కేంద్రం అనుమతులు ఇస్తుందా, గేమ్ లాంచ్ అవుతుందా ? అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…