చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గతేడాది భారత ప్రభుత్వం పలు చైనా యాప్లతోపాటు పబ్జి మొబైల్ గేమ్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పబ్జి మొబైల్ ఇండియాగా ఆ గేమ్కు నామకరణం చేసి డెవలపర్లు గేమ్ను మళ్లీ భారత్లో లాంచ్ చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే త్వరలో ఈ గేమ్ మళ్లీ లాంచ్ అవబోతున్నట్లు తెలిసింది.
పబ్జి మొబైల్ ఇండియా గేమ్కు క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చింది. దీని పేరిట ఏప్రిల్ 7వ తేదీన ఓ వెబ్సైట్ను కూడా రిజిస్టర్ చేసింది. అలాగే గేమ్కు సంబంధించి పలు ఇమేజ్లు లీకయ్యాయి. దీంతోపాటు భారత్ నుంచి ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గేమ్ను త్వరలోనే లాంచ్ చేస్తారని అర్థమవుతోంది.
అయితే గేమ్ లాంచింగ్ తేదీ గురించి ఇప్పటి వరకు ఆ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఈ గేమ్ను ఇదే నెల లేదా జూన్ నెలలో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ కొత్త గేమ్కు కేంద్రం అనుమతులు ఇస్తుందా, గేమ్ లాంచ్ అవుతుందా ? అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…