ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. కాయ్ ఓఎస్ను వాడుతున్న యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆ ఓఎస్లో వాట్సాప్కు వాయిస్ కాల్స్ ఫీచర్ను అందిస్తున్నట్లు తెలిపింది. కాయ్ ఓఎస్ జియో ఫీచర్ ఫోన్లతోపాటు పలు నోకియా ఫీచర్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అందువల్ల ఆయా ఫోన్లను వాడుతున్న వారు తమ వాట్సాప్ను కొత్త వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్లో వాయిస్ కాల్స్ ఫీచర్ను పొందవచ్చు.
కాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో వాట్సాప్ లో ఇప్పటికే వాయిస్ కాల్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే కాయ్ ఓఎస్ వాడుతున్న వారికి కూడా ఈ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది. కాయ్ ఓఎస్ ఉన్న ఫీచర్ ఫోన్లలో 512 ఎంబీకి పైగా ర్యామ్ ఉంటే వారు తమ వాట్సాప్ యాప్ను కొత్త వెర్షన్కు అప్డేట్ చేయాలి. దీంతో వాట్సాప్ లో వాయిస్ కాల్స్ ఫీచర్ లభిస్తుంది.
కాగా 4జీ ఫీచర్ ఫోన్ల మార్కెట్లో జియో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ కంపెనీకి చెందిన రెండు రకాల ఫీచర్ ఫోన్లలో 4జి సదుపాయం లభిస్తోంది. వాటితోపాటు కొన్ని నోకియా ఫోన్లలోనూ కాయ్ ఓఎస్ ఉంది. దీంతో వారు వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…