మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా ఎంఐ 67డబ్ల్యూ సోనిక్ చార్జ్ 3.0 పేరిట ఓ నూతన 67 వాట్ల చార్జర్ను భారత్లో విడుదల చేసింది. 6ఎ పవర్ కలిగిన ఈ చార్జర్ను యూఎస్బీ టైప్ సి పోర్టు ఉన్న ఫోన్లు కలిగిన యూజర్లు వాడుకోవచ్చు. ఇక ఈ చార్జర్ ద్వారా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఫోన్లను కేవలం 36 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
అయితే ఈ చార్జర్ను వాడుకోవాలంటే ఫోన్కు సపోర్ట్ ఉండాలి. అప్పుడే దీన్ని వాడుకోగలరు. ఔట్ పుట్ పవర్ 15W (5V-3A) / 27W (9V-3A), (20V-1.35A) / 33W (11V-3A) / 67W (20V-3.35A), (11V-6.1A) ఉన్న చార్జర్లు కలిగిన వారు ఈ చార్జర్ను వాడుకోవచ్చు. క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ ఆధారంగా ఈ చార్జర్ పనిచేస్తుంది.
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, ఇతర డివైస్లను దీంతో చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ చార్జర్ ధర రూ.1,999గా ఉంది. దీన్ని ఎంఐ ఆన్లైన్ స్టోర్తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్లో కొనుగోలు చేయవచ్చు. దీనికి 6 నెలల వారంటీ లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…