శాంసంగ్ సంస్థ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్, గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ పేరిట రెండు నూతన ఆండ్రాయిట్ ట్యాబ్లెట్లను భారత్లో విడుదల చేసింది. ఈ రెండింటిలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ ట్యాబ్ మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ట్యాబ్కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.50,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ట్యాబ్ కు చెందిన వైఫై మోడల్ ధర రూ.11,999 ఉండగా, ఎల్టీఈ మోడల్ ధర రూ.14,999గా ఉంది.
ఈ రెండు ట్యాబ్లపై లాంచింగ్ ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ట్యాబ్లను కొనుగోలు చేస్తే రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే కీబోర్డు కవర్ మీద రూ.10వేల తగ్గింపు ధర లభిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ట్యాబ్ను 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్లతోపాటు లీడింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో ఈ ట్యాబ్లను ఈ నెల 23వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…