శాంసంగ్ సంస్థ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్, గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ పేరిట రెండు నూతన ఆండ్రాయిట్ ట్యాబ్లెట్లను భారత్లో విడుదల చేసింది. ఈ రెండింటిలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ ట్యాబ్ మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ట్యాబ్కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.50,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ట్యాబ్ కు చెందిన వైఫై మోడల్ ధర రూ.11,999 ఉండగా, ఎల్టీఈ మోడల్ ధర రూ.14,999గా ఉంది.
ఈ రెండు ట్యాబ్లపై లాంచింగ్ ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ట్యాబ్లను కొనుగోలు చేస్తే రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే కీబోర్డు కవర్ మీద రూ.10వేల తగ్గింపు ధర లభిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఎ7 లైట్ ట్యాబ్ను 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్లతోపాటు లీడింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో ఈ ట్యాబ్లను ఈ నెల 23వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…